Ad Code

Responsive Advertisement

Thalliki Vandanam For First Class and Inter First Year: ఒకటవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం అమ్మబడి

 Thalliki Vandanam For First Class and Inter First Year: ఒకటవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం అమ్మబడి


Thalliki Vandanam For First Class and Inter First Year: ఒకటవ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం అమ్మబడి



  First Class and Inter First Year విద్యార్థులకు Thalliki Vandanam పథకం కింద 15,000 రూపాయలను జులై 05, 2025 వ తేదీన జమ చేయడం జరుగుతుంది. ఈ Thalliki Vandanam పథకం కింద 15,000 రూపాయలకు గాను 2,000 రూపాయలను పాఠశాల నిర్వహణ ఖర్చులకు ఉంచుకొని, 13,000 రూపాయలను తల్లుల అకౌంట్ల లో జమ చేయడం జరుగుతుంది.

  Thalliki Vandanam పథకం కింద ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల అకౌంట్లో జూన్ 12వ తేదీ నుండి 13వేల రూపాయలను జమ చేయడం జరిగింది. అయితే జూన్ 12వ తేదీ నాటికి ఒకటవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరుగుతూ.. ఉన్నాయి. కాబట్టి ఒకటవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల యొక్క తల్లికి వందనం 13,000 రూపాయల డబ్బులు జూలై 5, 2025 వ తేదీ న జమ చేయడం జరుగుతుంది. వీరి యొక్క అర్హులైన జాబితాను జూన్ 30, 2025 వ తేదీన ప్రకటించడం జరుగుతుంది.

  అయితే ప్రస్తుతం ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు గల విద్యార్థులకు డబ్బులు జమ అవుతున్నాయి. తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదా అనర్హుల జాబితాలో ఉందో సచివాలయం దగ్గరకు వెళ్లి చూసుకోండి. తమకు అర్హత ఉండి కూడా డబ్బులు పడని వారు సచివాలయం దగ్గరకు వెళ్లి జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీ లోపు ఫిర్యాదు చేసుకోండి. ఫిర్యాదు చేసుకున్న వారిని వెరిఫికేషన్ చేసి ప్రభుత్వం జూన్ 30వ తేదీన అర్హులైన వారి జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి జులై 05, 2025 వ తేదీన 13వేల రూపాయలను విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.

  గతంలో వైసీపీ ప్రభుత్వం అర్హత గల కుటుంబాలలో కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఈ అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులు జమ చేసేది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హత గల కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. అర్హత గల కుటుంబంలో ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్న ఎంతమంది ఉన్నా డబ్బులు తల్లి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది.

  ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13000 రూపాయలను తల్లుల అకౌంట్లో జూన్ 12వ తేదీ నుండి జమ చేయడం జరుగుతోంది. అయితే ఒకటవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఇంకా కొనసాగుతుండడంతో.. వారికి ఈ తల్లికి వందనం పథకం కింద డబ్బులను జులై 05, 2025వ తేదీన జమా చేయడం జరుగుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు