Annadata Sukhibhava 20,000 eKYC In Telugu 2025: అన్నదాత సుఖీభవ పథకం 20000
Annadata Sukhibhava(అన్నదాత సుఖీభవ) 20,000 రూపాయలకి అర్హులైన రైతులు కచ్చితంగా తమ గ్రామ వార్డు సచివాలయం దగ్గరకు వెళ్లి eKYC చేయించుకోండి. ఈ Annadata Sukhibhava పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం త్వరలో అర్హులైన రైతులకు 20,000 రూపాయలను జమ చేయనుంది.
Annadata Sukhibhava(అన్నదాత సుఖీభవ):
Annadata Sukhibhava(అన్నదాత సుఖీభవ) పథకం ద్వారా ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని సన్న, చిన్న కారు రైతులకు ఆర్థికంగా సహాయపడేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 20,000 రూపాయలను అందజేయనుంది. కేంద్ర ప్రభుత్వం మూడు విడతల ద్వారా విడుతకు 2000 రూపాయలు కలుపుకొని రాష్ట్రం ప్రభుత్వం మిగిలిన 14,000 రూపాయలను రైతుల అకౌంట్లో వేయనుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సన్నా చిన్నకారు రైతులకు 20వేల రూపాయలు అందనున్నాయి.
Annadata Sukhibhava(అన్నదాత సుఖీభవ) eKYC:
అయితే ప్రస్తుతం సచివాలయంలోని అగ్రికల్చర్ ఆఫీసర్ల లాగిన్ లో Annadata Sukhibhava(అన్నదాత సుఖీభవ) eKYC కానటువంటి రైతుల పేర్లు డిస్ప్లే కావడం జరుగుతుంది. Annadata Sukhibhava(అన్నదాత సుఖీభవ) eKYC కానటువంటి రైతులు కచ్చితంగా తన సచివాలయం దగ్గరకు వెళ్లి ఈకేవైసీని చేసుకోవాలి.
How to check Annadata Sukhibhava Status 2025 in Telugu:
అన్నదాత సుఖీభవ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://annadathasukhibhava.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్ళండి. అక్కడ ఉన్న Know Your Status పై క్లిక్ చేయండి. తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్ష ను ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. రైతు యొక్క స్టేటస్ ను చూసుకోండి. అప్రూవ్డ్ అని ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అప్రూవ్డ్ అని లేకుంటే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లోని అగ్రికల్చరల్ ఆఫీసర్ను కలవండి.
0 కామెంట్లు