Vidhyadhan Scholarship 2025 apply at www.vidyadhan.org in telugu/విద్యధన్ స్కాలర్షిప్ 2025
Vidhyadhan Scholarship 2025 in telugu: సరోజినీ దామోదరం ఫౌండేషన్ (https://www.vidyadhan.org) ద్వారా ఎవరైతే ప్రస్తుతం పదవ తరగతి పాస్ అయారో వారందరికీ కూడా సంవత్సరానికి ₹10,000 రూపాయల నుండి ₹75,000 రూపాయల మధ్య స్కాలర్షిప్ అందజేయనున్నారు.
ఈ Vidhyadhan Scholarship 2025 కోసం విద్యార్థులు జూన్ 30, 2025వ తేదీ లోపు https://www.vidyadhan.org వెబ్ సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Eligibility:
ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపు ఉండాలి.
2025 లో పదవ తరగతి కంప్లీట్ చేసినభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు పదవ తరగతిలో 90% మార్కులను లేదా 9 పాయింట్ల సిజిపిఏ వచ్చి ఉండాలి.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 75% మార్కులు లేదా 7.5 పాయింట్ల సిజిపిఎ వచ్చి ఉంటే సరిపోతుంది.
Selection Process:
ముందుగా అభ్యర్థులకు అప్లికేషన్స్ ని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. తరువాత ఆన్లైన్ టెస్ట్/ఇంటర్వ్యూని నిర్వహించడం జరుగుతుంది.
13th జూలై 2025వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది.
19th జూలై నుండి 31 జూలై 2025 వ తేదీ మధ్య ఇంటర్వ్యూ/టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
ఈ Vidhyadhan Scholarship 2025 కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగా ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు.
Imp Documents:
10th మార్క్ షీట్. ఒరిజినల్ సర్టిఫికెట్ లేకుంటే, ప్రొఫెషనల్/ఆన్లైన్ మార్క్ షీట్ నీ అప్లోడ్ చేయవచ్చు.
ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి.
ఫోటోగ్రాఫ్.
ఈ Vidhyadhan Scholarship 2025 స్కాలర్షిప్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిస్సా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ మొదల గు రాష్ట్రాల విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
Official Website: https://www.vidyadhan.org
Contact:
Email: vidyadhan.andhra@sdfoundationindia.com
Phone number: +918068333500
0 కామెంట్లు