ITI Notification 2025 admissions in Telugu 2025: ఐటిఐ సెకండ్ ఫేస్ అడ్మిషన్ల ప్రారంభం
పదవ తరగతి, ఎనిమిదవ తరగతి కంప్లీట్ అయిన అభ్యర్థులు ఐటిఐ చేయాలనుకునే విద్యార్థులకి సువర్ణ అవకాశం. ITI Notification 2025 admissions ద్వారా సీట్లను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఐటిఐ మొదటి పేస్ కౌన్సిలింగ్ అయిపోయింది. అయితే మొదటి పేస్ అయిపోయినా సరే భారీగా సీట్లు మిగిలాయి.
అందుచేత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేస్ అడ్మిషన్లను ప్రారంభించారు. ఎవరైనా ఐటిఐ చేయాలనుకునే విద్యార్థులకు ఇది మంచి సువర్ణ అవకాశం. ఈ ITI Notification 2025 admissions కోసం విద్యార్థులు జూన్ 20, 2025 వ తేదీ నుండి జూలై 15, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
ఈ ITI Notification 2025 admissions కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే.. అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://iti.ap.gov.in/ లోకి వెళ్ళండి.
తర్వాత స్టూడెంట్ ఏరియాలోని స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి.
తర్వాత అప్లికేషన్ టు అప్లై ఫర్ ఐటిఐ మీద క్లిక్ చేయండి.
ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ ఐడి(రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విద్యార్థులకు ఒక రిజిస్ట్రేషన్ అయిది జనరేట్ కావడం జరుగుతుంది అది ఎంటర్ చేయండి) మరియు క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
ఈ ITI Notification 2025 admissions కోసం అభ్యర్థులు జూలై 15, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. 8వ తరగతి మరియు పదవ తరగతి అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఐటిఐ చేయాలి అనుకుని విద్యార్థులు కచ్చితంగా అప్లై చేసుకోండి.
ఏమైనా వివరాలకు contact: 0866-2475575, 9490639639, 7780429468 కు ఫోన్ చేయగలరు.
Official Website: https://iti.ap.gov.in/
0 కామెంట్లు